Monday, June 24, 2013

వృత్రాసురుడిని చంపి ఇంద్రుడు బ్రహ్మహత్యాపాపము మూటగట్టుకొనెను.
ఆ దోషము పోగొట్టుకొనుటకు ఇంద్రుడు ఐదు వైష్ణవాలయాలు స్థాపించాడు.

కాశీ లో బిందు మాధవ స్వామి.
ప్రయాగ లో వేణు మాధవ స్వామి.
పిఠాపురంలో కుంతి మాధవ స్వామి.
తిరుచునాపల్లి లో సుందర మాధవ స్వామి.
రామేశ్వరం లో సేతు మాధవ స్వామి.

No comments:

Post a Comment